నంది విగ్రహాo చెవులను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా...వత్సవాయి మండలం
మక్కపేట గ్రామం లోని పురాతన కాశీ విశ్వేశ్వర దేవాలయం లో స్వామి వారి ముందు గల నంది విగ్రహo చెవులను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు.
ఇవి కూడా చదవండి :
hindu temples guide, temples guide, nandi vigraham dwasam, krishna distirct,
Tags
Hindu Meluko